గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ! దుబాయిలో మాజీ ఎమ్మెల్యే ప్రకటన!
Wed Feb 05, 2025 16:21 Gulf News
గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కాంగ్రేస్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వారి సంక్షేమానికి సీఎం ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని యూఏఈ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి అన్నారు.
ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దుబాయి లోని శ్రీ హోటల్ వద్ద మంగళవారం రాత్రి తెలంగాణ ప్రవాసీయులు అనిల్ కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన సందర్బంగా ఆయన కార్మికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సుతారి సత్యం, నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, ఎస్. వేణు, గడ్డం శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!
ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!
తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!
సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.